మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న సాయిధరమ్ తేజ్ సినిమా అష్ట కష్టాలు పడి షూటింగు పూర్తి చేసుకొని ఫిబ్రవరిలో విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గ్రాండ్ గా విడుదల చేయాలని నిర్మాత భావించి దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశాడు.
కానీ చివర్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఈ ఆడియోను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అలా వాయిదా పడిన ఆడియోను ఈనెల 17 వ తేదీన శిల్పా కళా వేదికలో అదే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఈ సారి పవన్ తప్పకుండా వస్తున్నాడని నిర్మాత వైవీఎస్ చౌదరి తెలిపాడు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ల సెట్ ను అల్లు అర్జున్ రిలీజ్ చేస్తున్నాడు.
రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమాతో బాటుగా ‘రేయ్ ’ సినిమా ట్రైలర్ ను జతచేసి అన్ని ధియేటర్లకూ పంపుతున్నారు. మెగా హీరోల తాపత్రయం చూస్తుంటే వీరిలో ‘సాయి ధరమ్ తేజ్ ’ తేజ్ ని పైకి తీసుకొని రావడానికి ఎంత ఆరాట పడుతున్నారో తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more