మెగా క్యాంపస్ నుంచి అల్లు శిరీష్ హీరో పరిచయమవుతోన్న ‘గౌరవం’ చిత్రం టీజర్ ఇవాళ రిలీజైంది. రాధామోహన్ రాగా డైరెక్షన్లో రాబోతోన్న ఈ చిత్రంలో అల్లు శిరీష్ హీరోగా, యామి గౌతం కథానాయికగా కనిపించనుంది. సాయి చరణ్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా అందరి చూపునూ ఆకర్షిస్తుంది.
ఇక కథ ఏంటంటే.. సాంఘీక ఆచారాల నేపధ్యంలో స్నేహితుడు కోసం పల్లెటూరుకి వెళ్ళిన ఒక యువకుడి కథ ఇది. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా శిరీష్ తన పాత్రకు డబ్బింగ్ చెప్తున్నారు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రీత సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీ ఆడియో ఈ వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీజర్, న్యూ లుక్ మీకోసం ..
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more