అసలు ఎవరా భాను కిరణ్ అంటోంది.. 'కొమరం పులి' కథానాయిక నికీషా పటేల్. "ఈ వార్తలు నవ్వు తెప్పిస్తున్నాయి. అసలా పేరున్న వ్యక్తిని నేనింత వరకు కలవనే లేదు. ఈ వార్తలు విని షాక్ అవుతున్నాను. ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు. నన్ను అనవసరంగా ఈ వివాదంలోకి లాగద్దని కోరుతున్నాను' అంటోంది ఈ చిన్నది. భానుతో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ అందాల భామ పై విధంగా వాపోయింది.
కొమరం పులి సినిమాకు ఫైనాన్స్ చేశాననీ, ఆ షూటింగులో నికీషాను కలిశాననీ, ఆమెతో ముంబయ్ లో పార్టీకి కూడా వెళ్ళాననీ మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ సిఐడీ అధికారులకు విచారణలో తెలియజేశాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నికీషా ఆ విధంగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more