కలర్స్ స్వాతి కష్టాల్లో చిక్కుకుంది. ఈమె నటించిన తమిళ డబ్బింగ్ సినిమా విడుదలకు కోర్టు స్టే ఇచ్చింది. తమిళంలో జై, స్వాతి, షాజన్ పదాంసీలు ప్రధాన పాత్రధారులగా రూపొందిన ‘కనిమొళి’ చిత్రం తెలుగుతో ‘లవ్ జర్నీ’ పేరుతో డబ్ చేశారు. అయితే ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషించిన తార సోనా. ఈమె ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరు. ఈమెకు తెలియకుండా ఈ చిత్రం తెలుగు హక్కులు అమ్మేయడంతో సోనా హైకోర్టను మెట్లు ఎక్కింది. దీని పై విచారణించిన కోర్టు తదుపరి విచారణ జరిపేంతవరకు ఈ సినిమా విడుదల చేయవద్దని ఆర్డర్ పాస్ చేసింది. దీంతో నిన్న విడుదల కావాల్సిన ఈ చిత్రం మళ్ళీ వాయిదా పడింది. ఈ సంఘటనతో కలర్స్ స్వాతి ఖంగుతినడమే కాకుండా, ప్రేక్షకులు కూడా కలర్స్ పాప అందాలు (కలర్స్) కోసం ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందేనా అని అనుకుంటున్నారట.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more