సీమాంద్రకు కాబోయే ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ పండగ చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బావదినోత్సంలో ఆయన ఉత్సాహం పాల్గొన్నారు. రెండు కళ్ల సిద్దాంతం నమ్మిన బాబు.. అది నిజం అని నిరూపించారు. ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ సంబంరాలు జరుగుతున్నాయి. తెలంగాణ తెలుగేదశం పార్టీ తమ్ముళ్ల మద్య చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్రం గేయం పాడుతూ.. అమరవీరులకు .. ఘననివాళులు అర్పించారు.
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఇరు ప్రాంతాలు నాకు సమానమని చంద్రబాబు అనేక చార్లు మీడియా ముందు చెప్పటం జరిగింది. రెండు సార్లు తమ పార్టీ తరుపున తెలంగాణకి అనుకూలంగా లెటర్ ఇవ్వటం జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో టిడిపి కీలక పాత్ర పోషిస్తుందని .. 2019లో తెలంగాణలో టిడిని అధికారంలోకి వస్తుందని తెలంగాణ టిడిపి తమ్ముళ్లు చెబుతున్నారు.
చంద్రబాబు పై కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు.. తెలంగాణలో విచిత్ర పుకార్లు పుట్టిస్తున్నారు. అలాంటి వారు కళ్లు పెట్టి చూడాలని తెలంగాణ తమ్ముళ్లు అవేశంగా అంటున్నారు. ఇటీవల కేంద్రంలో తెలంగాణ పై బాబు మాట్లాడిన విషయం గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన విద్యుత్ ను తగ్గించకండి, కానీ సీమాంద్రకు మాత్రం .. కొత్తగా విద్యుత్ ఇవ్వడని చెప్పటమే.. తెలంగాణ పై చంద్రబాబు ఏ విధంగా కష్టపడుతున్నాడో అర్థమవుతుందని తెలంగాణ టిడిపి తమ్ముళ్లు అంటున్నారు. చంద్రబాబు రెండు ప్రాంతాల సమానమే అని ఢిల్లీలో నిరూపించాడని తెలంగాణ టిడిపి కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more