Sangma will float the national peoples party

Meghalaya, Purno A. Sangma, National People`s Party

Defeated presidential candidate Purno A. Sangma will float the National People`s Party (NPP) here in Meghalaya on Friday, an aide said on Thursday.

Sangma will float the National Peoples Party.png

Posted: 08/23/2012 09:44 PM IST
Sangma will float the national peoples party

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ చేతిలో ఓటమి పాలైన పర్ణో ఏ సంగ్మా నాయకత్వంలో నూతన రాజకీయ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ) శుక్రవారం పురుడు పోసుకోనుంది. ఎన్ పీపీకి సంగ్మా నాయకత్వం వహిస్తారని ఆయన సహచరుడొకరు ధృవీకరించారు. గిరిజనుల ప్రయోజనాలకు కేంద్రంగా ఎన్ పీపీ ఆవిర్బావం జరుగుతోందని.. అయితే పార్టీ అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడుతుందని, పార్టీలో అందరికి ఆహ్వనం పలుకుతున్నామన్నారు. పుస్తకం పార్టీ గుర్తుగా ఉంటుందని, త్వరలోనే ఎన్నికల సంఘం గుర్తింపు లభిస్తుందని తెలిపారు. గతంలో సంగ్మా ప్రాతినిధ్యం వహించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ) నుంచి భారీ సంఖ్యలో ఎన్ పీపీలోకి చేరనున్నారని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rayapati vs kanumuri ttd chief
Sonia gandhi topples michelle obama ranked no 6 on forbes list of 100 most powerful women  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more