టాలీవుడ్ రవితేజ రెమ్యునరేషన్ గురించి మరోసారి హాట్ టాపిక్ మొదలైంది. గతంలో బెంగాల్ టైగర్ టైంలో దిల్ రాజు చిత్రాన్ని రెమ్యునరేషన్ కారణంగా వదిలేసుకున్నాడు. ఆపై రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న మాస్ మహారాజ్.. అందుకు కారణం రెమ్యునరేషనే అంటూ గుసగుసలు...
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార తీరుపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. అసలు చంద్రబాబును నాలుగేళ్ల పాలనా కాలం వదలి.. ఇప్పుడే ఎందుకు విమర్శిస్తున్నారు..? అసలెందకీ సందర్భాన్ని వారు అందిపుచ్చుకున్నారని అంటే.. ఓ వైపు కేంద్రంతో సక్యతతో వుండి రాష్ట్రానికి...
బ్యాక్ టూ బ్యాక్ 'బ్రహ్మోత్సవం' .. 'స్పైడర్' సినిమాలు భారీ పరాజయాలను తెచ్చిపెట్టడంతో, తరువాత ప్రాజెక్టులపై మహేశ్ బాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ కారణంగానే 'భరత్ అనే నేను'లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయనీ, వంశీ...
నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసి తేజ హిట్ కొట్టగానే, ఆయనతో సినిమా చేయడానికి వెంకటేశ్ ఆసక్తిని చూపించారు. దాంతో వెంకటేశ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకున్న తేజ .. ఒక కథను సిద్ధం చేసి ఆయనను ఒప్పించాడు. వెంకటేశ్...
ఏపీ రాజకీయాల్లో బోండా వారి భూ కబ్జాల భాగోతం రేపిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. స్వయంగా ముఖ్యమంత్రే బోండా భూకబ్జాల వ్యవహారంపై సమీక్ష నిర్వహించటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఇలాంటి లావాదేవీలను బినామీల పేరు మీద నిర్వర్తిస్తుంటారు. కానీ, ఉమ...
సుమారుగా రెండు లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వ అడుగులు వేస్తుందన్న సంకేతాలు వచ్చిన క్రమంలో మోడీ ప్రభుత్వంపై ఎన్నో అశలు పెట్టుకున్న నిరుద్యోగులకు ఇది నిజంగా చేదువార్తే. తాజాగా కేంద్రంలోని మోడీ సర్కార్ కేంద్రప్రభుత్వ ఉద్యోగాలపై సంచలన నిర్ణయం...
'ఫిదా' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన సాయిపల్లవికి.. ఇతర భాషల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అయితే అందుకు తగ్గట్లే ఆమెపై పుకార్లు కూడా వినిపిస్తాయి. ఆ మధ్య పెళ్లైన ఓ హీరోతో అఫైర్ వెలగబెట్టిందంటూ కొన్ని...
ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. అల్రెడీ ముహుర్తపు షాట్ కొట్టేసిన ఈ సినిమాను.. వచ్చేనెలలో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకునే ఛాన్స్ ఉందనే...