చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకున్నారు. జాతీయస్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనతో టెక్నీషియన్స్ విషయంలోనూ రాజీ పడటం లేదు. ఈ నేపథ్యంలోనే సంగీత దర్శకుడిగా ఏ.ఆర్.రెహ్మాన్...
ఒక్క వ్యక్తి.. మొత్తం నాలుగు బయోపిక్ లు. ఆర్జీవీ, తేజ, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ. ఎవరికి వారు తమ తమ వర్షన్ లలో మహానటుడు ఎన్టీఆర్ లైఫ్ ను తెరకెక్కిస్తామని చెప్పుకున్నారు. వీటిలో అసలు విషయాల కన్నా...
హైదరాబాద్ నగరవాసులు గతకొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కలల రైలు కదులుతుంది. భాగ్యనగరవాసులు భాగ్యమంతా పోసి నిర్మించిన ఈ స్వప్నం సాకరమవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 వేల 830 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో.. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం...
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత నాగార్జున కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో కొనసాగుతోంది. నాగ్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరణతో మరో వారం...
తమ ఎమ్మెల్యేలను అధికార పార్టీ ప్యాకేజీల అశచూపి లాగేసుకుంటుందని అరోపించిన నవ్యాంధ్ర విపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్.. ఇక తాజాగా ఓ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సాగనంపేందుకు పొమ్మనకుండా పోగబెడుతుందా..? అన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో్ చర్చనీయాంశంగా మారాయి. విశాఖ...
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ తెరపైకి రానుంది. రానున్న 2019 ఎన్నికలే లక్ష్యంగా ఈ నూతన పార్టీ ఇప్పట్నించే పావులు కదుపుతోందా..? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఈ మేరకు కోమటిరెడ్డి సోదరులు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేశారని కూడా...
అక్కినేని ఫ్యామిలీలో హీరోల జోరు ఊపందుకుంది. ఓవైపు నాగ్ వర్మ చిత్రం, నానితో మల్టీస్టారర్, మరోవైపు రెండో తనయుడు అఖిల్ హలో చిత్రాలు చేస్తుండగా.. నాగ చైతన్య చందూ మొండేటితో 'సవ్యసాచి' చేస్తోన్న నాగచైతన్య, మరో వైపున మారుతి దర్శకత్వంలో 'శైలజా...
టాలీవుడ్ లో సూపర్ టాలెంటెడ్ దర్శకుడిగా పేరున్న సుకుమార్ ఇప్పటిదాకా దాదాపు అన్ని జోనర్లను టచ్ చేశాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తో తీయబోయే చిత్రం ఎలాంటి జోనర్ అయి ఉంటుందా? అని చిత్ర షూటింగ్ మొదలు నుంచే అంచనాలు...