Indina Army Kills 4 Militants After Long Firing | యూరీ తరహాలో మరో మారణ హోమానికి ఫ్లాన్. కానీ...

Security forces killed 4 militants at kargil

Jammu Kashmir, Uri Type Attack Plan. Uri Attack Encounter, Jaish-e-Mohammed - Militants, Jaish-e-Mohammed Encounter

Security Forces Thwart Uri-type Attack Plan, Kill Four Militants. The security forces on Monday shot dead the fourth terrorist after a prolonged gunbattle in the Uri sector, foiling their plans to carry out a 2016-like attack on an Army base in 2016.

అచ్చం యూరీ ఉగ్రదాడి తరహాలోనే...

Posted: 09/25/2017 04:33 PM IST
Security forces killed 4 militants at kargil

సరిహద్దులో మరో సుదీర్ఘ ఎన్ కౌంటర్ ఎట్టకేలకు ముగిసింది. నాలుగో ఉగ్రవాదిని సోమవారం మధ్యాహ్నానానికి కాల్చి చంపేశారు. గతేడాది యూరి సెక్టార్ పై దాడి చేసిన తరహాలోనే మరో సారి విరుచుకుపడదామని భావించిన ముష్కరులను సైన్యం మట్టుపెట్టింది.

పాక్ ఉగ్రవాద సంస్థ జై షే మహ్మద్ కు చెందిన మొత్తం నలుగురు ఈ ఎన్ కౌంటర్ లో హతం అయ్యారు. ఉ ఐక్యరాజ్య సమితిలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఉగ్రవాద పాకిస్తాన్ తీరును ఎండగట్టిన మరుసటి రోజే... భారత భద్రతా బలగాలను టెర్రరిస్టులు టార్గెట్ చేశారు. శ్రీనగర్ సరిహద్దులోని కార్గిల్ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున్న ఆయుధాలతో సరిహద్దులో దాక్కున్నారన్న సమాచారం అందుకున్న సైన్యం చాలా జాగ్రత్తగా వారిని కనిపెట్టగలిగింది.

ఆదివారం ఉదయం నుంచి కొనసాగిన ఈ ఆపరేషన్ లో ఓ సైనికుడికి, పలురువు సాధారణ పౌరులకు కూడా గాయాలైనట్లు సమాచారం. ఆత్మాహుతి తరహా దాడులకు ఉగ్రవాదులు ఉపాయం పన్నారని డీజీపీ ఎస్పీ వాయిద్ తెలిపారు. తమను గమనించిన ఉగ్రవాదులు యూరి సెక్టార్ జవాన్లపైకి కాల్పులు జరిపారు. దీనికి దీటుగా సైన్యం సమాధానిమిచ్చిందని ఆయన తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం యూరీ ఎయిర్ బేస్ మీద దాడి చేసి 19 మంది భారత సైనికులకు హతమార్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles