ప్రజలకు నచ్చేలా రైల్వే బడ్జెట్ ను రూపొందించారు. రైల్వేలను అధునీకరించి.. ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రైల్వే మంత్రి బడ్జెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పిల్లలకు పాలు, ఆహారం అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్లాట్ ఫామ్ టిక్కెట్లు కోనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. నిమిషానికి 7,200 టిక్కెట్లు వచ్చేలా ఈ-బుకింగ్ సౌకర్యం అందిస్తున్నారు. బుకింగ్ సమయాల్లో ప్రయాణ భీమా కూడా కల్పిస్తామని అన్నారు.
రైల్వే మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
*రైళ్లలో ఆందుబాటులో పిల్లలకు పాలు, ఆహారం
*311 స్టేషన్లలో సీసీ కెమెరాలు
*రైల్వే సెక్యూరిటీ నెం. 182 ఏర్పాటు
*408 స్టేషన్లలో ఈ- కేటరింగ్
*రద్దీ మార్గాల్లో అంత్యోదయ ఎక్స్ప్రెస్లు
*ఈ శాన్య రాష్ట్రాల్లో రైల్వే కనక్టవిటీకి ప్రాధాన్యం
*సినీయర్ సిటిజన్స్, మహిళలకు 50 శాతం కింది బెర్తలు
*ఈ ఏడాది 100 స్టేషన్లలో వైఫై సౌకర్యం
*139 నంబర్ ద్వారా టిక్కెట్ రద్దు చేసుకునే సదుపాయం
*బుకింగ్ సమయాల్లో ప్రయాణ భీమా
*గుజరాత్, తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాల సహకారంతో సబ్ అర్భన్ రైళ్ళు
*అన్ని పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైల్వే కనక్టవిటీ
*రైల్వే ఆటో హబ్ గా చెన్నై
*డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్లాట్ ఫామ్ టిక్కెట్లు కోనుగోలు
*నిమిషానికి 7,200 టిక్కెట్లు వచ్చేలా ఈ-బుకింగ్ సౌకర్యం
*ఈ ఏడాది రైల్వే యూనివర్శిటీ ప్రారంభం
*రద్దీ మార్గాల్లో అన్ రిజర్వడ్ మార్గాల్లో ప్రయాణికుల కోసం అంత్యోదమ
*రాయితీ వర్గాలకు ఈ- బుకింగ్ సౌకర్యం
*రద్దీగా ఉండే ప్రాంతంలో ధీన్ దయల్ పేరుతో అదనపు భోగీలు
*పాత్రికేయులకు రాయితీపాస్ల ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more