కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 118 పద్మ అవార్డులకు గానూ 10 మందిని పద్మవిభూషణ్, 19 మందిని పద్మభూషణ్, 87 మంది పద్మశ్రీ అవార్డులు వరించాయి. సూపర్ రజినీ కాంత్, ప్రముఖ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి, రామోజీ సంస్థల అధినేత రామోజీరావు, ఆధ్మాత్మిక గురువు పండిట్ రవిశంకర్, ధీరూభాయి అంబానీలను పద్మవిభూషణ్ వరించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, గాయకుడు ఉదిత్ నారాయణ్, భారత క్రీడాకారిణిలు సైనా నెహ్వాల్, సానియా మీర్జా లను పద్మభూషణ్ వరించింది. ఇక టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి పద్మశ్రీ అవార్డుకు అవార్డుకు ఎంపిక అయ్యారు.
పద్మవిభూషణ్- రజినీకాంత్, రామోజీరావు, .జెగ్మోహన్, శ్రీశ్రీ రవిశంకర్
పద్మభూషణ్ అవార్డులు- అనుపమ్ ఖేర్, ఉదిత్ నారాయణ్, వినోద్ రాయ్ హేసనమ్ కన్హలాల్, రాబర్ట్ డి బ్లాక్ విల్, సౌనా నెహ్వాల్, సానియా మీర్జా, ఇందు జైన్
పద్మశ్రీ- అజయ్ దేవ్ గన్, ప్రియాంక చోప్రా, రాజమౌళి, ఉజ్వల్ నికమ్
Padma Vibhushan
Actor Rajinikanth
Media baron Ramoji Rao
Former J-K Governor Jagmohan
Spiritual guru Sri Sri Ravi Shankar
Adyar Cancer Institute chairwoman V Shanta
Dancer Yamini Krishnamurthy
Classical singer Girija Devi
Indian scientist Vasudev Kalkunte
Reliance Industries founder late Dhirubhai Ambani (posthumously)
Padma Bhushan
Anupam Kher
Singer Udit Narayan
Former CAG Vinod Rai
Tennis star Sania Mirza
Badminton player Saina Nehwal
Chairperson of Bennett, Coleman & Co. Ltd Indu Jain
Theatre personality Heisnam Kanhailal
Former US Ambassador to India Robert D Blackwill
Indian sculptor Ram Sutar
Barjinder Singh Hamdard
Swami Tejomayananda
Prof N S Ramanuja Tatacharya
Prof D Nageshwar Reddy
Padma Shri
Ujjwal Nikam
Priyanka Chopra
Ajay Devgn
SS Rajamouli
Syed Jaafri (posthumously)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more