కొలంబో వేదికగా అతిధ్య జట్టు శ్రీలంకతో జరుగుతున్న మూడవది, చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్ లో లంకేయులపై కీలక అదిక్యం సాధించిన టీమిండియాకు అదిలోనే రెండు విక్కెట్లను కోల్పయింది. కేవలం రెండు పరుగులకే కోహ్లీ సేన రెండు వికెట్లను కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ గౌరవప్రదమైన స్కోరుకు చేరేందుకు దోహదపడిన సెంచరీ హీరో.. చత్తీశ్వర్ పూజరా రెండు బంతులను ఎదుర్కోని పరుగలేమి చేయకుండా డకౌట్ గా వెనుదిరిగాడు. కాగా లోకేష్ రాహుల్ ఎనమిది బంతులను ఎదుర్కోని రెండు పరుగులకే ఔలయ్యాడు. శ్రీలంక పేసర్లు నువ్వన్ ఫ్రదీప్, ప్రసాద్ లు చెరో వికెట్ పడగోట్టారు. దీంతో రెండు పరుగులకే కోహ్లీ సేన రెండు వికెట్లను కొల్పయి కష్టల్లో పడింది.
రెండు రోజు సాధించిన 292 పరుగల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన టీమిండియా.. మూడవ రోజున మరో 20 పరుగలను జతకలిపి అలౌట్ అయ్యింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 201 పరుగులకే అటౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 111 పరుగుల అధిక్యాన్ని పోందింది. లంకేయులు తొలి ఇన్నింగ్స్ లో పరుగులను సాధించేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఎదురీదిన లంకేయులు టీ విరామానికి 7 విక్కెట్లు కొల్పోంది. చివరకు రోజు గడవక ముందే కోహ్లీసేను రెండో ఇన్నింగ్స్ చేయాలని బ్యాట్ ను అప్పగించారు. కేవలం 52.2 ఓవర్లలో ఆటను ముగించేశారు.
ఆరంభం నుంచే టీమిండియా పేసర్లు లంక బ్యాట్స్ మన్ కు చుక్కలు చూపించారు. కట్టుదిట్టమైన బంతులతో లంకేయుల భరతం పట్టారు. పదునైన బౌలింగ్ తో లంచ్ విరామ సమయానికే 5 వికెట్లు పడగొట్టారు. తరంగ(4), సిల్వా(3), కరుణరత్నె(11), చందిమాల్(23), మాథ్యూస్(1) అవుటయ్యారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 5, స్టువర్ట్ బిన్నీ, అమిత్ మిశ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 312 పరుగులకు ఆలౌటైంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more