వైసీపీ పైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా..? అంటూ తాజాగా విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. నాగార్జున యూనివర్సిటీలో రితికేశ్వరి అనే విద్యార్థిని చనిపోతే ప్రభుత్వానికి పట్టదా అని రోజా ప్రశ్నించారు. కులాల కుంపటిని ప్రక్షాలన చెయ్యాల్పిన ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. గోదావరి పుష్కరాల మీదున్న ప్రేమ ఓ ఆడపిల్ల చనిపోతే లేదా అని రోజా ప్రశ్నించారు.
రోజా మాటల్లో హైలెట్స్..
*కులాల కుంపటిగా మారింది నాగార్జున యూనివర్సిటి క్యాంపస్
*అక్కడేదో మీకు కావాల్సిన వాళ్లకు మొగ్గు చూపితే విష సంస్రృతి అన్ని యూనివర్సిటీలకు పాకే అవకాశం ఉంది.
*బాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు
*ఎవరికి అన్యాయం జరిగినా పట్టించుకునే రీతిలో టిడిపి
*ర్యాగింగ్ కు ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
*పోలీసులు పసుపు కండువాలు వేసుకున్నారా..? అనే అనుమానాలు
*రిషితేశ్వరిని ఇష్టం లేకున్నా సినిమాకు తీసుకువెళ్లిన ఘటన
*ప్రిన్సిపాల్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
*విద్యాశాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదు
*ముగ్గురు మహిళ మంత్రులు ఉన్నారు. వనజాక్షిని జుట్టుపట్టుకుని కొడితే కనీసం నోరు మెదపలేదు
*మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా..? అని ప్రశ్నించిన రోజా
*చంద్రబాబు నాయుడు భజన చెయ్యడానికి ప్రెస్ మీట్ లు పెడతారు కానీ
*సీనియర్ అబ్బాయిలను సస్పెండ్ చేశారు మరి అమ్మాయిల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు
*సాక్షాలను తారుమారు చెయ్యడం కోసం టిడిపి ప్రయత్నం
*రాజధాని భూముల మీద ప్రెస్ మీట్ లు పెట్టడానికి వచ్చే కృష్ణ, గుంటూరు జిల్లా మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు.
*14 తేది అమ్మాయి చనిపోతే, 17వ తేది గంటా శ్రీనివాస్ గారు చుట్టపు చూపుగా వెళ్లారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దకుండా వెంటనే హైదరాబాద్ కు పయనమయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more