తమిళనాడులో అత్యంత దారుణం జరిగింది. పాము తన గుడ్లను తానే తింటుందన్నట్లు ఓ కసాయి తండ్రి, కర్కష తండ్రి వ్యవహరించాడు. సభ్య సమాజం ఇప్పటి వరకు కని వినీ ఎరుగని రీతిలో.. తన 12 ఏళ్ల కూతురి మెడలో తానే మంగళసూత్రాన్ని కట్టి అమంగళచర్యలకు పాల్పడ్డాడు. తన కూతరు తనకు కూతరు కాదని తన రెండో భార్య అని పిలుపించుకున్నాడు. అది చాలదన్నట్ల అమెపై గత ఏడాది కాలంగా వరుసగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. సమాజం నివ్వెరపోయే, నిశ్చేష్టులల్ని చేసే ఘటన తమిళనాడులోని మధురైలో జరిగింది. తన కూతురిని అష్టకష్టాలు పడి కన్యాదనం చేసిన తండ్రులుంటున్న ఈ సమాజంలో.. ఇలాంటి చీడపురుగులు కూడా వుంటాయని ఈ ఘటన వెలుగులోకి తీసుకోచ్చింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న అతని సమీప బంధువు చైల్డ్ హెల్ఫ్ లైన్ కు ఫోనే చేస్తే కానీ అసలు విషయం బయట పడలేదు. అయితే భర్త దారుణమైన హెచ్చరిక నేపథ్యంలో ఓ తల్లిగా ఈ దారుణాన్ని ఏడాది కాలంగా మౌనంగా భరిస్తున్నది అతని భార్య. విషయాన్ని భయటకు చెబితే తీవ్ర పరిణామాలను ఎదుర్కవాల్సి వస్తుందని ఆయన భార్య నోరు మూయించారు. ఏడాది కాలంగా మౌనంగా వున్న అమె.. చివరకు ఇంటికి వచ్చిన బంధువుతో విషయాన్ని చెప్పడం, అయన చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి సమాచారం అందించడం.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని కటకటాల వెనక్కి నెట్టడం అన్ని చకచకా జరిగిపోయాయి.
బాధితురాలైన 12 ఏళ్ల చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించగా, అమెపై అత్యచారం జరిగినట్లు వైద్యుల నివేధికలు నిర్థారించాయి. దీంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతనిపై బాలికలపై అత్యాచార నేరాల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. బాలికను బాలికల సంక్షేమ కమిటీ సభ్యలకు అప్పగించామని, వారు అమె బాగోగులు చూసుకుంటారని మధురై ఎస్పీ విజేంద్ర బిదారి తెలిపారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more