ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దారుణాలు రానురాను మరింతగా పెచ్చుమీరిపోతున్నాయి. ఆనాడు ఓ పైలట్ ను సజీవదహనం చేసి సంచలనం చేపిన ఐసిస్.. మొన్నటిమొన్న 21 మందిని మోకాళ్లపై కూర్చోబెట్టి తలలు తెగ్గొట్టేశారు. ఇప్పుడు మళ్లీ ఏకంగా 45 మందిపై పెట్రోలు పోసి సజీవదహనం చేశారు ఈ కిరాతకులు! 45 మందిని బంధించి, వారిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లుగా తెలిసింది.
ఈ ఘటన పశ్చిమ ఇరాక్ లోని అల్-బాగ్దాది పట్టణం సమీపంలో జరిగినట్లు పోలీసులు తెలిపారని ఓ ప్రముఖ వార్తాసంస్థ తెలియజేసింది. వీరిలో కొందరు సైనికులని, మరికొందరు జర్నలిస్టులు వున్నారని తెలుస్తోంది. అయితే.. వీరిని దహనం చేసినట్లుగా ఇంతవరకూ ఏ వీడియోగానీ, ఫోటోగానీ విడుదల కాలేదు. వీరిని ఈ విధంగా సజీవదహనం చేయడానికి గల కారణాలు కూడా ఇంకా తెలియరాలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more