ఇరాక్ లో మిలిటెంట్లులతో తీవ్ర పోరాటం జరుగుతున్న విషయం తెలిసింది. ఇరాక్ లో జరుగుతున్న మిలిటెంట్లు దాడితో.. ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఇరాక్ విషయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండు రోజుల పాటు హైట్ హౌస్ లో చర్చలు జరిపి, ఒక్క నిర్ణయం తీసుకున్నారు. ఇరాక్ కు హెల్స్ చేస్తాం కానీ, యుద్దం భూమిలో కాదని చిన్న మెలిక పెట్టి, అమెరికా నుండి 300 సైనిక సలహాదారులను ఇరాక్ పంపించటం జరిగింది.
ఇరాక్ ప్రభుత్వం, సిరియా ప్రభుత్వాల ఒత్తిడితో ఒబామా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ రాష్ట్రం వ్యవహరించే (ఐఎస్ఐఎస్) ఇరాక్ బద్రతాదళాలకు ఉత్తమ సలహాలు మరియు మద్దతు ఇవ్వటం జరుగుతుందని 300 మంది సైనిక సలహా దారులు యుద్ద భూమిలోకి దిగరని ఆయన అన్నారు. ఒబామా తన జాతీయ భద్రతా జట్టుతో కలిసి వైట్ హౌస్ లో మాట్లాడుకున్న తరువాత ఈ ప్రకటన చేయటం జరిగింది.
ఒబామా పంపించిన సైనిక సిబ్బంది కేవలం నేలపై జరిగే పరిస్థితి అంచన వేసి , ఇరాక్ ప్రభుత్వానికి చెప్పటం జరుగుతుంది. అయితే మేము తీసుకోసుకున్న నిర్ణయం పై ఖచ్చితంగాపని చేస్తామని ఆయన అన్నారు. కానీ భవిష్యత్తులో ఇరాక్ పై వైమానికి దాడులు జరిగే అవకశం ఉందని ఒబామా అంటున్నారు. అమెరికన్ సాయుధ దళాలు ఇరాకీ ప్రజల కోసం, ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను బెదిరించేందుకు అమెరికన్ సైనికి అధికారులు పని చేస్తారు. అంతేకాగానీ , ఉగ్రవాదులతో పోరాటం చేయటాని కాదని ఖచ్చితంగా చెప్పటం జరిగింది.
ఇరాక్ లో పరిస్థితి పై ప్రధాన మంత్రి నూరి అల్ మాలిని రాజీనామా చేయమని కోరటం అది రాజకీయ పరిష్కారం కాదని ఒబామా అన్నారు. ఇప్పుడు ఇరాక్ కు నాయకులు ఎంచుకోవటానికి యునైటెడ్ స్టేట్స్ వేదిక కాదని ఒబామా అన్నారు. ఈ సంక్షోభం నుండి ఇరాకీ ప్రజలను బయటపడేయాటానికి ఇరాకీ నాయకులు ఒక ఎజెండాతో ముందుపోవాలని ఆయన సూచించారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more