Botsa satyanarayana talking to media

Botsa Satyanarayana Talking To Media, Botsa Satyanarayana, Telangana bill, congress party, assembly meetings, congress leaders, PCC Chief Botsa Satyanarayana

Botsa Satyanarayana Talking To Media

జాప్యం ఎందుకో నాకు తెలియదు : బొత్స

Posted: 11/21/2013 03:45 PM IST
Botsa satyanarayana talking to media

తెలంగాణ బిల్లు పై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు మాట్లడటం జరిగింది. ఆర్టికల్ 371 డి సహా రాష్ట్ర విభజన అంశం కూడా రాజ్యాంగ నిబంధనల ప్రకారమే జరగాలని బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మాట్లాడూతు అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తారన్నారు.

 

అసెంబ్లీ సమావేశాలు ముగిసి అయిదు నెలలు కావస్తోందని... పద్ధతి ప్రకారం జరగాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో జాప్యం ఎందుకు జరిగిందో తెలియదని బొత్స అన్నారు. రాజ్యాంగ పరిధిలో పనిచేసే స్పీకర్, గవర్నర్ పదవులకు పవిత్రత ఉందని.... ఆ పదవులపై రాజకీయం చేయటం తగదని బొత్స హితవు పలికారు.

 

సమైక్యవాదులు అంత కలిసి సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్జీవోలు ఎమ్మెల్యేల నివాసాల ఎదుట ధర్నా చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో త్వరలోనే జరుగుతయాని బొత్స సత్యనారాయణ హమీ ఇవ్వటం జరిగింది. ఒకపక్క రాష్ట్ర ముఖ్మమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదేండ్ల మనోహర్ మద్య తెలంగాణ బిల్లు పై వార్ నడుస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp sabbam hari may jump into ys jagan
China makes bus travel free to encourage public transport  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles