9 mps suspended

9 MPs suspended, Loksabha speaker Meira Kumar, Seemandhra MPs suspension, 5 Congress MPs suspended, 4 TDP MPs suspended

9 MPs suspended

మరోసారి లోకసభ సభ్యుల సస్పెన్షన్

Posted: 09/02/2013 12:26 PM IST
9 mps suspended

పార్లమెంట్ సజావుగా నడవకుండా అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీలు మరోసారి సస్పెన్షన్ కి గురయ్యారు.  సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలంటూ ఆందోళన చేస్తూ సభను అడ్డుకుంటూ సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అని నినాదాలు చేసిన 9 మంది లోక్ సభ సభ్యులను ఈ రోజు స్పీకర్ మీరా కుమార్ సస్పెండ్ చేసారు. 

అందులో, సాయిప్రతాప్, అనంత రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, లగడపాటి రాజగోపాల్, మాగుంట కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, మరో నలుగురు తెలుగు దేశం ఎంపీలు మోదుగుల, కొనకళ్ళ, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప ఉన్నారు. 

ఎంపీలను సస్పెండ్ చేసి సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేయటం జరిగింది.  కానీ ఎంపీలు సభలోనే బైఠాయించి ఆందోళనను కొనసాగిస్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles