Cm n kiran kumar reddy pays glowing tributes to late rajiv gandhi

cm kiran kumar reddy, rajiv gandhi vardhanthi, rajiv gandhi, indira gandhi, congress party, botsa styanaryana,

cm n kiran kumar reddy pays glowing tributes to late rajiv gandhi

రాజీవ్ గాంధీ వర్థంతిలో సీఎం కోరిక..?

Posted: 05/21/2013 02:56 PM IST
Cm n kiran kumar reddy pays glowing tributes to late rajiv gandhi

రాజీవ్ గాంధీ వర్ధంతిని గాంధీ భవన్‌లో నిర్వహించారు. రాజీవ్ చిత్ర పటానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ 22వ వర్ధంతి దేశవ్యాప్తంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ మరికొంతకాలం దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఉంటే భారత దేశం అగ్ర రాజ్యాలను దాటి ఉండేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చరిత్రను తిరగరాసే నిర్ణయాలను ఆయన తీసుకున్నారన్నారు. సామాన్యులకు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు వచ్చింది రాజీవ్ గాంధే అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వాలు అవసరమని ప్రజలకు వివరించాలని బొత్స సూచించారు. పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కు, స్థానిక సంస్థలకు అధికారాలు నిర్ణయాలు తీసుకున్నది రాజీవే అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles