టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని ఆయన వ్యాఖ్యానించారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వని బాబు ఇప్పుడు మంత్రులను రాజీనామా చేయాలని డిమాండ్ చేయటం విడ్డూరంగా ఉందన్నారు.
కిరణ్కుమార్ సర్కార్#ను కాపాడుతున్నదే చంద్రబాబు అని, టీడీపీ మెల్లమెల్లగా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తోందని కడియం అన్నారు. అన్నివిధాలా విఫలమైన ప్రభుత్వాన్ని ఓ వైపు తిడుతూ...మరోవైపు తెరవెనక మద్దతు ఇస్తూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ - టీడీపీలు కలిసి పనిచేస్తున్నాయని కడియం అన్నారు. కాంగ్రెస్కు భరోసా ఇస్తున్న బాబు టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ అవిశ్వాసానికి ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more