ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై.. కొంత మంది మంత్రులు వార్ ప్రకటించారు. నిరాశతో రగిలిపోతున్న మంత్రులు, అమ్మకు కిరణ్ కుమార్ రెడ్డి పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వ్యతిరేక వర్గం మంత్రులు ముఖ్యమంత్రి పై దండెత్తిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొంతమంది మంత్రులు సీఎంకు సపోర్టు గా మాట్లాడుతున్నారు. వ్యతిరేక వర్గానికి నాయకుడిగా వ్యవహారించి పీసీసీ బొత్స సత్యనారాయణతో మంత్రి రఘువీరా రెడ్డీ సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, మరో సీనియర్ మంత్రి డీఎల్ భేటి అయ్యారు.
ఈ సమావేశంలో .. ముఖ్యమంత్రి పై జరిగినట్లు తెలుస్తోంది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశం ఎలాంటి ప్రాధాన్యం లేదంటూ రఘువీరా రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రి విషయంలో ఎలాంటి అసంత్రుప్తి లేదని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అయితే రఘవీరా రెడ్డి వ్యాఖ్యలపై బొత్స, డిఎల్ రవీంద్ర రెడ్డి మండిపడుతున్నారు. మంత్రులకు చెప్పకుండా .. ముఖ్యమంత్రి సొంతగా పథకాలను ప్రవేశపెడుతున్నారు. దీనిపై డీఎల్ , బొత్స విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఇలాంటి సమయంలో రఘువీరా రెడ్డి వ్యాఖ్యలు ముఖ్యమంత్రికి సపోర్టుగా ఉన్నాయని వ్యతిరేక వర్గం మంత్రులు అంటున్నారు. ఇవేమీ పట్టించుకోని .మంత్రి రఘువీరా మరో ప్రకటన చేశారు. ఈ నెల 25న అనంతపురంలో ముఖ్యమంత్రితో కలిసి ఇందిరమ్మ బాట ఉంటుందని ఈ కార్యక్రమానికి అందరు మంత్రులు వస్తారని ఆయన చెప్పటం జరిగింది. ఈ విషయం పై సీఎం కు వ్యతిరేక వర్గంలో చర్చలు జరుగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more