రాష్ట్రంలో జరుగుతున్న పరిణమాలు ద్రుష్ట్యా రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో బాంబుల పేరు వినబడుతుంది. ఈ బాంబు కలకలంతో నగర ప్రజలు భయందోళనలో బతుకున్నారు. నిన్న చార్మినార్ మీద బాంబు పెట్టారు అనే వార్తలను మర్చిపోక ముందే మరో వార్త నగరవాసులకు నిద్రలేకుండా చేస్తుంది. ఈ రోజు హైదరాబాద్‑లో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. నగరంలోని బిర్లామందిర్, అసెంబ్లీ, సచివాలయంలో బాంబులు పెట్టామంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేయటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్ బృందంతో కలిసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఈ ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ బాంబుల భయంతో ఏప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్థంకావటం లేదు? ఈ బాంబు వార్తలతో పోలీసులకు కంటిమీద కునులేకుండా పోతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more