Ysrcp worker murdered in kurnool

YSRCP Worker Murdered In Kurnool.png

Posted: 01/29/2013 01:21 PM IST
Ysrcp worker murdered in kurnool

ysrcp_workerకర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు మళ్లీ చెలరేగాయి. సహాకార ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఈ హత్య జరగడం కలకలం రేపుతుంది. కర్నూలు జిల్లాలోని డోన్ నియోజక వర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ప్రత్యర్థులు అతి దారుణంగా నరికి చంపారు. చాకలి క్రిష్ణ అనే కార్యకర్త తండ్రి వెంకటనాయినిపల్లి సోసైటీ డైరెక్టర్‌గా నామినేషన్‌ వేశారు. ఇతను తన పై పై చేయి సాధిస్తారని భావించి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత అనుచరులు ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం  పాత కక్ష్యల కారణంగానే ఈ హత్య జరిగినట్లు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, నింధుతుల కోసం గాలిస్తున్నారు. ఏది ఏమైనా సహాకార ఎన్నికలు ప్రాణాల మీదికి తెస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actor sai kumar meet on gali janardhan reddy
Mp ponnam prabhakar slams undavalli arun kumar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles