రాష్ట్రం విద్యుత్ సరఫరా విషయంలో అధ్వాన స్థితిలో ఉందని స్వయానా సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అధ్వానస్థితి నుంచి బయటపడేందుకు అదనపు విద్యుత్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్శాఖ మంత్రి సుశీల్కుమార్ షిండేకు మంగళవారం సీఎం లేఖ రాశారు. వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలు తీవ్ర విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నట్టు కూడా ఈ లేఖలో ఆయన తెలిపారు. కూడంకుళం అణు విద్యుత్ ప్లాంటు నుంచి 300 మెగావాట్లు, నైవేలీ విద్యుత్ ప్లాంటు నుంచి 75 మెగావాట్ల అదనపు విద్యుత్ను రాష్ట్రానికి ఇవ్వాలని కోరారు. కృష్ణా-గోదావరి(కేజీ) బేసిన్లో రిలయన్స్ గ్యాసు ఉత్పత్తిని తగ్గించడం వల్ల రాష్ట్రంలోని గ్యాసు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more