పోలవరం టెండర్లు ఎట్టకేలకు ఖరారు అయ్యాయి. గతంలో ష్యూ కంపెనీ ఈ టెండర్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీని పై సోమా కంపెనీ హైకోర్టులో పిటీషన్ వేసింది. అర్హత లేని కంపెనీకి టెండర్లు కట్టిపెట్టారని వాదించింది. దీంతో ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది. మళ్లీ దీని పై అధికారులు టెండర్లు ఆహ్వానించారు. . ఈ టెండర్లలో మొత్తం ఆరు కంపెనీలు పాల్గొనగా 4 కంపెనీలు సరైన డాక్యుమెంట్లు సమర్పించలేదని ఆ టెండర్లను తిరస్కరించింది.. ఇక బరిలో నిలించింది సోమా, ష్యూ కంపెనీలు. 4712 కోట్ల రూపాయలు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు నిర్మాణవ్యయానికి దగ్గరగా ఉన్నాయి. ఎల్-1గా సోమ అండ్ కంపెనీ 4,599.99 కోట్ల రూపాయలకు కొటేషన్ దాఖలు చేసింది. ఎల్ -2గా ఎస్ఇడబ్ల్యూ కంపెనీ 4,653.99 కోట్ల రూపాయలకు కొటేషన్ దాఖలు చేసింది. సోమ కంపెనీకి టెండర్ దక్కిందని వెంకటేశ్వర్లు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more