Congi leaders wants medho madhanm

congi leaders wants medho madhanm

congi leaders wants medho madhanm

18.gif

Posted: 06/18/2012 06:05 PM IST
Congi leaders wants medho madhanm

      సానుభూతి పవనాలు వీయడంతో జగన్‌ పార్టీ గెలిచిందని అంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మంత్రులు పార్టీ అంతర్గత సమస్యలపై మేధోమధనం జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.5e ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వైఎస్‌ఆర్‌ పథకాలని, వాటిని కాంగ్రెస్‌ తొలగిస్తున్నదని వైఎస్‌ఆర్‌ సిపి ప్రచారం చేసిందని, వాటిపై ప్రజలకు వాస్తవాలను వివరించడంలో పార్టీ శ్రేణులు విఫలమయ్యారని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి గాను మేధోమధనం జరగాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని హైకమాండ్‌ దృష్టికి తేవాలని నాయ కులు భావిస్తున్నారు.
     పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నామినేటెడ్‌ పోస్టు లను భర్తీ చేయడం ద్వారా కింది స్థాయినుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా వెళ్లాలని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా 2014 ఎన్నికలలో పార్టీ విజయం కోసం కృషి చేస్తామని వారు చెబుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu desam party self critic
Cm green signal for new liquor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles