మాస్కోలోని సైబీరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సైబీరియాలోని ట్యూమన్ ప్రాంతం నుండి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 43 మంది చనిపోయారు. విమానంలోని ఎయిర్ క్రాఫ్ట్ పేలి మంటలు అంటుకొని ముక్కలైంది. ఈ ప్రమాద సంఘటన తెలుసుకున్న రెస్క్వూటీం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విమానంలో 39 మంది ప్రయాణీకులతో పాటు నలుగురు విమాన ఉద్యోగులు ఉన్నారు.
విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ సంఘటన జరిగింది. రెండు ఇంజిన్లు వుండే ఈ విమానాన్ని ఎటిఆర్-72 రకం విమానం తక్కువ దూరాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more