Panic incident in ciricilla

panic incident, in ,ciricilla

panic incident in ciricilla

2.3.gif

Posted: 03/25/2012 10:02 PM IST
Panic incident in ciricilla

ఆ అభాగ్యురాలికి ఉరే దిక్కైంది. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన రుక్కవ్వ(6) అనే వృద్ధురాలు ఇంట్లో వురి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా ఈమె ఆనారోగ్యంతో బాధపడుతోంది. భర్త మల్లయ్య 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఇద్దరు కుమారులు నార్థన్‌, పెంటయ్య, కోడలు వరలక్ష్మి ఇలా అందరూ ఒకరి తరువాత ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు.

ఈ నేపథ్యంలో ఏడాదిగా ఒంటరిగా మారిన రుక్కవ్వ కూలి చేసుకుని పొట్ట పోషించుకుంటోంది. నా అనే వారు లేకపోవడంతో మానసికంగా కుంగిపోయింది. అది అనారోగ్యానికి దారి తీసింది. దీంతో జీవితంపై విరక్తితో శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుంది. దీంతో అక్కడ విషాద చాయలు అలముకున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Flight journey easy with vizag in future
Panic incident in bhadrachalam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles