కాలుష్య కోరల్లో చిక్కుకున్న విశాఖను రక్షించేందుకు ప్రారంభించిన హరిత విశాఖ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈరోజు మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయంలో సీం మొక్కలు నాటారు. నాటి కాలుష్యస్థాయిని తగ్గించడం కోసం 40 లక్షల మొక్కల పెంపకాన్ని ఈ ప్రాజెక్టు కింద చేపట్టనున్నారు.
పర్యావరణ అటవీ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి సంస్థలు, విశాఖ ఉక్కు, వైజాగ్ పోర్టు, హెచ్పీసీఎల్, ఎన్టీపీసీ సంస్థల మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకున్నాయి. ఏడాదికి 8 గంటల మొక్కల చొప్పున రానున్న ఐదేళ్లల్లో 40 లక్షల మొక్కలు నాటుతారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more