ఇకపై ప్రయాణీకులు తిరుపతికి హాయిగా వెన్నెల్లో వెళ్లొచ్చు. నిన్నటి నుంచే తిరుపతి నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ సంస్థ వెన్నెల సర్వీసును ప్రారంభించింది. ఆర్టీసీ తిరుపతి రీజనల్ మేనేజర్ నాగశివుడు ఈ సర్వీసుల గురించి వెల్లడించారు. రూ. 60 లక్షల వ్యయంతో కొత్త బస్సులను కొనుగోలు చేసామని, స్లీపర్ క్లాస్ వసతితోపాటు బస్సులోని ప్రతీ ప్రయాణికుడికి ఎల్ఈడీ సదుపాయం ఉంటుందన్నారు.
తిరుపతి - హైదరాబాద్ మధ్య ప్రయాణ ఛార్జి రూ. 1350 నిర్ణయించామని చెప్పారు. మరిన్ని సర్వీసులు మంగుళూరు, కోయంబత్తూరు మధ్య ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలకు కూడా ఈ తరహా సర్వీసులు నడపాలనే ఆలోచనలో ఆర్టీసీ ఉంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more