Pcc chief botsa satyanarayana says

pcc chief ,botsa, satyanarayana says,

pcc chief botsa satyanarayana says

15.gif

Posted: 02/26/2012 01:24 PM IST
Pcc chief botsa satyanarayana says

          botsa ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రభుత్వ, పార్టీ విధానాలను ప్రజలకు వివరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాకు తీవ్ర కృషి చేస్తున్నామని ఇది త్వరలో సత్ఫలితాలనిస్తుందన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పోలవరం మండలంలో ఆదివారం పర్యటించారు.
           పోలవరం నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రానున్నాయని, ఈ ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకగా ప్రజలు ఓటేస్తారని ఆయన ధీమా వ్యక్తంచేశారు. డీసీసీ నియామకాల్లో మార్పులు చేయాల్సివస్తే, చేస్తామని అవసరంలేకుంటే, పాతవారినీ కంటిన్యూ చేస్తామన్నారు. బీఫార్మ్స్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తామన్నారు.
           అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం మెడలు వంచామని ప్రగల్భాలు పలుకుతోన్న చంద్రబాబు ఈ ఏడు రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే పని ఏంచేశారని ప్రశ్నించారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader gali muddu krishnama naidu critisise cm kiran
Tourism minister vatti vasanth kumar says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles