అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ప్రసంగించిన గవర్నర్ నరసింహన్ మీద వచ్చిన వ్యాఖ్యల మీద మీడియా అడిగిన ప్రశ్నలకు, ఆ విమర్శలను చేసేవారినే అడగాలంటూ జవాబిస్తూ, తనకే ప్రాంతం మీదా వివక్ష లేదని, రాష్ట్రానికి గవర్నర్ గా తనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానమేనని, అందువలన తాను నిష్పక్షపాతంగా సలహాలిస్తూ వస్తున్నానే తప్ప ఏ ప్రాంతానికీ అనుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ పనిచెయ్యటం లేదని అన్నారు. అంతేకాదు ఏ ప్రాంతంవారి ఒత్తిళ్ళకూ లొంగి పనిచేయటం లేదని కూడా గవర్నర్ స్పష్టం చేసారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా ప్రాంతంవారంతా తనకు సమానమేనని, అందరూ తనకి బిడ్డల్లాంటివారేనని ఆయన అన్నారు. టూకీగా చెప్పాలంటే నేను అందరివాడిని అని గవర్నర్ ఇసిఎల్ నరసింహన్ చెప్పారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more