నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నో రోజుల నుండి వేయి కళ్ళతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 21, 343 టీచర్ పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ను సోమవారం జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో ద్వారా 11వేల 602 సెకండరీ గ్రేట్ ఉపాధ్యాయ పో్స్టులు, 5703 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, రెండు వేల భాషా పండితుల పోస్టులు, 365 ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ పోస్టులు, 1672 మునిసిపల్ పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారు. మే 2న డిఎస్ సి రాత పరీక్ష నిర్వహిస్తారు. మే 3న స్కూల్ అసిస్టెంట్ రాత పరీక్ష, మే 4న ఎస్ టిసి, పిఇటి, ఎస్ఎ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ సారి అందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
వచ్చే నెల 16 నుంచి మార్చి 17 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం 250 రూపాయలని మంత్రి తెలిపారు. ఈ డిఎస్ సి నుంచి అప్రంటీస్ విధానంని రద్దు చేశారు. ఈ డిఎస్ సికి దూర విద్య డిగ్రీని కూడా అనుమతిస్తారు.
నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నో రోజుల నుండి వేయి కళ్ళతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 21, 343 టీచర్ పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ను సోమవారం జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‑లో ద్వారా 11వేల 602 సెకండరీ గ్రేట్ ఉపాధ్యాయ పో్స్టులు, 5703 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, రెండు వేల భాషా పండితుల పోస్టులు, 365 ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ పోస్టులు, 1672 మునిసిపల్ పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారు. మే 2న డిఎస్‑సి రాత పరీక్ష నిర్వహిస్తారు. మే 3న స్కూల్ అసిస్టెంట్ రాత పరీక్ష, మే 4న ఎస్‑టిసి, పిఇటి, ఎస్ఎ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ సారి అందరూ ఆన్‑లైన్‑లో దరఖాస్తు చేసుకోవాలి.
వచ్చే నెల 16 నుంచి మార్చి 17 వరకు ఆన్‑లైన్‑లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం 250 రూపాయలని మంత్రి తెలిపారు. ఈ డిఎస్‑సి నుంచి అప్రంటీస్ విధానంని రద్దు చేశారు. ఈ డిఎస్‑సికి దూర విద్య డిగ్రీని కూడా అనుమతిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more