ముఖేష్ వర్మ దర్శకత్వంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి మీద రూపొందించిన మై శాండిల్ అనే వ్యంగ్య నాటకాన్ని ప్రదర్శించటానికి కోర్టు అనుమతి లభించలేదు. దానితో శనివారం లక్నోలో ప్రదర్శించవలసిన ఆ నాటకం ఆగిపోయింది. ఆ నాటకం ఒక రాజకీయ నేతను అభాసుపాలు చేసేలా, నైతిక విలువలకు విరుద్ధంగానూ ఉందని జిల్లా మేజిస్ట్రేట్ అనిల్ కుమార్ సాగర్ అన్నారు.
ఇది కేవలం కల్పితమని, ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదని. కావాలంటే ఆ నాటక ప్రదర్శనను చూసి ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకోవచ్చని, అంతేకాక అందులో మార్పులు సూచించినట్లయితే అందుకూ తయారేనని లోగడ అన్నా మేరా బాప్, సత్యాగ్రహ్ లాంటి వ్యంగ్య రచనలను చేసిన ముఖేష్ వర్మ ప్రభుత్వాన్ని కోరారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more