సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు ప్రకారం విజయసాయి రెడ్డిని జైల్లో ప్రత్యేక ఖైదీగా పరిగణించాల్సి ఉంది. దీంతో ఆయన కోసం చంచల్ గూడ జైల్లోని పాతాసుపత్రి ప్రాంతంలోని బ్యారక్ గదిని సిద్దం చేస్తున్నారు. ఆ గదికి ఇప్పటికే పెయింటింగ్ , దోమలు రాకుండా జాలీ, ఫోరింగ్ కు మరమ్మతులు చేసినట్లు జైలు వర్గాల సమాచారం. రెండు రోజుల క్రితమే విజయసాయి రెడ్డి కోసం కుర్చీలు , టేబుల్ ఇతర వస్తువులను ఆయన అనుచరులు జైలులోకి తరలించారు. ప్రస్తుతం ఇదే బ్యారక్ లోని గదుల్లో గాలి జనార్థన్ రెడ్డి , శ్రీనివాస రెడ్డి, రాజగోపాల్ , కోనేరు రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఉంటున్నారు. విజయసాయి రెడ్డిని కూడా ఇక్కడికే తరలించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more