ప్రతి సంవత్సరం బ్లూ ఫిష్ టూనా చేపలకు డిమాండ్ పెరిగిపోతుంది. ఈ ఏడాది బ్లూఫిన్ టూనా చేప టోక్యోలో రికార్డు స్థాయిలో 3 లక్షల 33 వేల డాలర్లకు అమ్ముడయింది. ఈ ధర గత సంవత్సరం కంటే రెట్టింపు కావడం గమనార్హం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే... వేలంలో దక్కించుకున్న టూనా చేపను రుచికరంగా వండి అమ్మడం ద్వారా 7 లక్షల 36 వేల డాలర్ల లాభాన్ని అర్జించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ టూనా చేపను వేలంలో దక్కించుకునేందుకు విపరీతమైన పోటీ ఉంది. టునా చేపను ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది ఇష్టపడతారు. సుచి రెస్టారెంట్ చైన్ అధినేత కియోషి కిమురా వేలంలో దీనిని దక్కించుకున్నారు. ఈ చేప పోయిన సంవత్సరం వచ్చిన సునామీ సందర్భంగా చిక్కిందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more