నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిరాటంకంగా సాగుతున్న రిలే దీక్షలకు రెండు సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా రోజుల సంఖ్యకు సమానమైన 731 సంఖ్యలో మహిళలు ఈ రోజు దీక్షలో పాల్గొనబోతున్నారు. బోధన్ ఐకస కన్వీనర్ గోపాల్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చెయ్యని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జరుగుతున్న ఈ దీక్షలు 50 రోజులు పూర్త అయిన దగ్గర్నుంచీ ప్రతి సందర్భంలోనూ బహిరంగ సభలతో పాటు ఆటాపాటా ధూంధాంలు నిర్వహిస్తూ ఉత్సాహాన్ని నింపుకుంటున్నారు. ఈ రోజు రాత్రికి బోధన్ లో అంబేద్కర్ చౌరస్తా లో జరగబోయే బహిరంగ సభకు తెరాస అధ్యక్షుడు కెసిఆర్, ఇంకా ఎందరో తెరాస, భాజపా నేతలు హాజరుకానున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more