ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వీరంగం సృష్టించారు. నెల్లూరుకు సమీపంలోని ఓ టోల్ప్లాజా వద్ద సిద్ధూ ప్రయాణిస్తున్న కారును డ్రైవర్ ఆపకుండా వెళ్లడంతో ఆగ్రహించిన టోల్గేట్ సెక్యూరిటి గార్డు, కారుపై రాయిని విసిరాడు. ఆ సంఘటనతో కోపోద్రిక్తుడైన సిద్ధూ, సెక్యూరిటితో వాగ్వాదానికి దిగడమే కాకుండా... చేయి చేసుకున్నట్టు సమాచారం. సీనియర్ బీజేపీ నేత ఎమ్ వెంకయ్యనాయుడు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై నుండి వెంకటాచలానికి వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. తర్వాత సెక్యూరిటి గార్డును బలవంతంగా తన కారులో ఎక్కించుకొని తన వెంట తీసుకువెళ్లారు. సెక్యూరిటీ గార్డులను ఎస్పీ కార్యాలయంలో దించి వెళ్లినట్టు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more