తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆస్తులను దర్యాప్తు చెయ్యవలసిందిగా పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయలక్ష్మి హైకోర్టులో వేసిన రెండు పిటిషన్ల కాపీలను సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఈరోజు కోర్టు నుండి స్వయంగా తీసుకున్నారు. ఈ విచారణను మూడు నెలల గడువులో పూర్తి చేస్తామని లక్ష్మీ నారాయణ అన్నారు. 2224 పేజీలలో నిక్షిప్తమైన వైయస్ విజయలక్ష్మి పిటిషన్ లోని అంశాలను పరిశీలించి సిబిఐ మూడునెలలలో హైకోర్ట్ కి నివేదికను సమర్పించవలసివుంది.
ఈ లోపులో రైతు పోరు బాటలో పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించవలసి ఉన్నా, భద్రతా దృష్ట్యా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. మారుతున్న పరిణామాల దృష్ట్యా కూడా రైతు పోరుబాటను వాయిదా వేసుకుని కొన్ని అవసరమైన కార్యాలను చేపట్టవలసివుందని సమాచారం వస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more