బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 మరణానంతరం ఆ దేశంలో కొన్ని వింత సంఘటనలు జరిగాయి. పూర్వం ప్రజలకు సుపరిపాలన అందించిన రాజులు, సన్మార్గంలో పయనింపజేసిన మహర్షులు, తమ జీవాత్మను పరమాత్మలో విలీనం చేసే సమయంలోనే.. ఆకాశంలో పలు సానుకూల సంజ్ఞలు ఉత్పన్నమయ్యేవని...
ఎన్నికల అఫిడవిట్ లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించిన ఓ మున్సిపాలిటీ కౌన్సిలర్ కు న్యాయస్థానం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. కర్నాటకకు చెందిన ఓ కౌన్సిలర్ తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచిన కేసులో స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు సంచలన...
కేరళ ట్రాఫిక్ పోలీసులు తీరుపై నెటిజనులు విభిన్నంగా స్పందిస్తున్నారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు క్రమంగా పెరుగుతున్న వేళ.. అసలు వాటిని ఎందుకు అంతలా ప్రపంచ దేశాలు కూడా ప్రోత్సహిస్తున్నాయో కూడా కేరళా పోలీసులకు తెలియదా.? అంటూ విస్మయం...
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆగస్ట్ నెలలో తిరుమల శ్రీవారిని 22.22 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ చరిత్రలోనే తొలిసారి ఒకే నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.140.34 కోట్లు వచ్చింది....
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రత్యర్థి జట్టుకు చెందిన బ్యాట్స్ మెన్లను తన స్పిన్ బంతులతో వెనక్కి పంపించడం తెలిసిందే. అయితే ఆయన అప్పుడప్పుడూ అవేశాలకు కూడా త్వరగానే లోనవుతుంటారన్న విషయం కూడా తెలిసిందే. అస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఆండ్రూ...
సామాజిక మాధ్యమాల్లో ఏ అంశంపై వెతికినా.. అందులో ఆ అంశానికి సంబంధించి ఏదో ఒక సమాచారం లభ్యం అవుతుంది. ఇక ఇటీవల తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు నేర్పించినా వారికి అర్థం కాకపోతే ఇదివరకైతే ట్యూషన్లు పెట్టుకునేవారు.. కానీ ఇప్పుడు మాత్రం...
ఆ దంపతులు దాదాపు 10 ఏళ్లుగా ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. కాసింత డబ్బులు కూడబెట్టుకున్నారు. ఇకనేం కొత్తగా ఏమైనా చేయాలని భావించి.. అందుకు తగ్గట్టుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాముంటున్న ఇంటి మరమ్మత్తు చేయాలన్నదే ఆ నిర్ణయం. అయితే ముందుగా వంటింటికి...
ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఒక్కోసారి అది చాలా ఆలస్యంగా వస్తుంది. అందుకు కారణాలు అనేకం కావచ్చు. డెలివరీ బాయ్ వాహనం పంక్చర్ కావచ్చు.. లేదా అతని బైక్ లో పెట్రోల్ అయిపోయి ఉండవచ్చు.. లేదా అతనికి ఏదైనా...