grideview grideview
  • Nov 05, 02:55 PM

    నెలకు రెండు కోట్ల భారం పడుతుంది?

    ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఈరోజు నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. విశాఖ రీజియన్ (సిటీ/రూరల్) పరిధిలో 1064 బస్సులున్నాయి. రూరల్‌లో 352 సర్వీసుల ద్వారా రోజుకు రూ.70 లక్షల ఆదాయం వస్తోంది. పెరిగిన చార్జీలతో ప్రయాణికులపై నెలకు రూ.2 కోట్ల...

  • Oct 30, 03:35 PM

    ప్రధాన రాక-మంత్రి గంటా ఫైర్

    ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ విశాఖపట్నం వస్తున్నారు. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారు. నష్టాన్ని అంచనా వేసి ఇక్కడే ప్యాకేజీని కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఈ పర్యటనను జిల్లా...

  • Oct 26, 11:46 AM

    కాంగ్రెస్ పై బాబు విధ్వంసం

    ప్రదానమంత్రి , కేంద్ర మంత్రులు కలిసి తెలుగుజాతిని విధ్వంసం చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లాలో ముంపు ప్రాంతాలల వాసుల్ని పరామర్శించేందుకు వచ్చిన ఆయన విశాఖ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. స్వప్రయోజనాలకోసేమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు...

  • Oct 25, 09:58 AM

    మేఘాద్రికి వరద ముప్పు-రైతన్నకు పెద్ద కష్టం-రైలు రద్దు

    రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. హౌరా - చెన్నై, దిగా-విశాఖ, పూరి- తిరుపతి, విశాఖ - భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు...

  • Oct 22, 12:38 PM

    విశాఖలో ఐటీఐఆర్- దొరికిన హైటెక్ వ్యభిచార ముఠా

    విశాఖలో హైటెక్‌ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. బీచ్‌ రోడ్డు అఫిషియల్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో వన్ టౌన్ పోలీసులు ఈ రోజు దాడులు నిర్వహించారు. భార్యాభర్తల సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరుపతికి...

  • Oct 18, 10:41 AM

    చిన్నమ్మకు సమైక్య సెగ.. వైద్యం బంద్

    కేంద్రమంత్రి పురందేశ్వరికి సమైక్య సెగ తగిలింది.ఈరోజు ఉదయం విశాఖపట్నం విమానాశ్రయంలో పురందేశ్వరిని విద్యార్థులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్ర విభజన...

  • Oct 17, 12:46 PM

    విభజన తప్పదు - 30 రోజులు దీపోత్సవం

    సీమాంద్ర మంత్రులే.. రాష్ట్ర విభజన తప్పదని అంటున్నారు. సమైక్యాంద్ర కోసం పోరాటం చేయటం ఎందుకు..రాష్ట్ర విభజన జరుగుతుందని మన నాయకులే చెబుతున్నారు. రాష్ట్ర విభజన తప్పదని కేంద్ర మంత్రి పల్లంరాజు అన్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కేంద్రం...

  • Oct 16, 05:22 AM

    విశాఖ లో హల్ చల్ చేయనున్న విజయమ్మ

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయల్దేరారు. జిల్లాలోని ఫై-లిన్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తారు. పంట నష్టపోయిన రైతు కుటుంబాలకు పరామర్శించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆమె శ్రీకాకుళం...