grideview grideview
  • Aug 03, 12:15 PM

    మంత్రి చిరంజీవిపై ఫైర్: రాజీనామా

    రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైయస్ జగన్ వెంట నడుస్తున్న కాంగ్రెసు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ఆయన తెలిపారు. రెండు, మూడు రోజుల్లో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటానని ఆయన...

  • Aug 01, 07:40 AM

    నిన్న ఓయూ - నేడు ఏయూలో ఉద్రిక్తత

    నిన్నటి వరకు తెలంగాణ ఉస్మానియ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కానీ ఇప్పుడు విశాఖ ఆంధ్రాయూనివర్సీటిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏయూ పరిపాలనా భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విధ్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మద్య...

  • Jul 31, 12:22 PM

    విశాఖఫట్నంలో రేగిన అగ్ని- రాజీనామాలు

    ఉద్రిక్తంగా మారిన ఉద్యమం సిరిపురం రాష్ట్రం విభజనకు వ్యతిరేకంగా ఆంద్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఉద్యమం ఉద్రిక్తంగా మారింది. యూనివర్సీటికీ చెందిన అన్ని కళాశాలల విద్యార్థులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని సీమాంద్ర ప్రజాప్రతినిధులు, కేంద్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా...

  • Jul 30, 02:23 AM

    దేశంలో నేతలు ఓంటరిపోరు

    తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో తన హవా చాటుకుంటుంది. కానీ పార్టీలో నాయకులు మాత్రం ఓంటరిపోరుకు దిగుతున్నారు. దేశం పార్టీలో ఇంక అంతర్గత విభేదాలు రగులుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేందుకు కూడా నాయకులు కలిసి రావడం లేదు. ప్రతీనాయకుడు...

  • Jul 29, 12:15 PM

    పురంధేశ్వరికి సమైక్యాంధ్ర సెగలు

      విశాఖపట్నం ఎంపీ, కేంద్రమంత్రి పురంధేశ్వరి నివాసాన్ని కూడా సమైక్యాంధ్ర జేఏసీ ముట్టడించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమె తక్షణమే రాజీనామా చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. అయితే ఆమె నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కాగా ఏపీ ఎన్జీవో...

  • Jul 24, 02:43 PM

    విశాఖ ఏజెన్సీలో ఎన్నికలు ప్రశాంతం

    చెదురుమదురు సంఘటనలను మినహాయించి విశాఖ ఏజెన్సీ లోని పాడేరు లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.   అధికారుల లెక్కల ప్రకారం పోలింగ్ 64.1 శాతం జరిగింది.  ఏజెన్సీలో 11 మండలాల్లో అన్ని వయసులవారూ, పిల్లలను ఎత్తుకున్నవారు కూడా ఉత్సాహంగా ఎన్నికల్లో...

  • Jul 20, 02:40 PM

    108 సేవలన్నీ బంద్

    జిల్లాలో 108 వాహన సేవలన్నీ నిలిచిపోయాయి. దీంతో అనేక మంది క్షతగాత్రులు సకాలంలో ఆస్పత్రులకు చేరలేక ఇబ్బంది పడ్డారు. తమకు జీవీకే యాజమాన్యం సరైన జీతాలు ఇవ్వడం లేదని, సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ సిబ్బంది ఆందోళనకు దిగారు. కలెక్టర్ కార్యాలయం...

  • Jul 18, 10:37 AM

    విశాఖలో ఏఎంసీ నడక..

    విశాఖ పట్నం లో ఆంద్ర మెడికల్ కళాశాల ఏర్పాడి 90 సంవత్సరాలు పూర్తైన సందర్బంగా ‘ఏఎంసీ నడక’ పేరుతో వైద్య విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఆర్ కే బీచ్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన వైద్య కళాశాల వద్ద ముగిసింది. అనంతరం...