grideview grideview
  • Nov 16, 03:07 PM

    తిరుపతి రచ్చబండలో వైసీపీ రచ్చ

    రచ్చబండ గ్రామసభల్లో సమైక్యవాదుల ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. ఈరోజు వెదురుకుప్పంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం వైసీపీ శ్రేణుల ఆగ్రహంతో రచ్చరచ్చగా మారింది. సమైక్యాంధ్ర ఉద్యమం తగ్గిందని వేదికపై నుంచి కాంగ్రెస్ నాయకుడొకరు చేసిన ప్రసంగాన్ని సాకుగా తీసుకొని వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు....

  • Nov 12, 02:21 PM

    టిటిడి ఉద్యోగులకు వరాలు -

    ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో టిటిడి ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులు అమలు చేయనున్నట్లు టిటిడి ఛైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టిటిడి పాలక మండలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం బాపిరాజు మాట్లాడారు. తిరుమలకు కాలినడకన వచ్చే...

  • Nov 05, 03:22 PM

    అందరి చూపూ ఆ పోస్టులపైనే

    శ్రీవారి సన్నిధిలో పనిచేయడానికి.. ఏపీఎస్పీ అధికారులు బారులు తీరుతున్నారు. టీటీడీలోని సహాయ భద్రత, నిఘా అధికారి పోస్టుల కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. టీటీడీలో ఏవీఎస్వో పోస్టులు 10 ఉన్నాయి. వీటిని డిప్యుటేషన్‌పై సివిల్-2, ఏపీఎస్పీ-5, ఏఆర్-3 కేటాయించారు. ప్రస్తుతం ఏపీఎస్పీకి...

  • Nov 01, 02:17 PM

    శ్రీవారి సొమ్ము-ఎమ్మెల్యే గొర్రెలను

    భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీవారికి సమర్పించే కార్లను టిటిడి ట్రస్టు తన సొంత అవసరాలకు విరివిగా ఉపయోగిస్తూ, అవి నడపడానికి అవసరమయ్యే చమురు ఖర్చును శ్రీవారి నిధుల నుంచే ఖర్చు చేస్తోంది. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు ఇలా టిటిడి అధికారులు...

  • Oct 26, 12:37 PM

    కోటిన్నర ఎర్రచందనం-ఐజీ రాజీవ్‌ రతన్‌ సమీక్ష

    చిత్తూరు జిల్లాలోని వెదరుకుప్పం వద్ద అక్రమంగా తరలిస్తున్న 8 టన్నుల ఎర్రచందనాన్ని ఈ రోజు తెల్లవారుజామున పటుకున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అందుకు సంబంధించి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నాట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకోవడం...

  • Oct 24, 03:28 PM

    వారు యూటర్న్‌ తీసుకుంటే విభజన ఆగుతుంది

    విభజనపై బీజేపీ తన విధానం మార్చుకుంటే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఆపే శక్తి కేంద్రంలోని ప్రతిపక్ష బీజేపీకి ఉందని ఆమె అన్నారు. కేంద్రంలో బీజేపీ యూటర్న్‌ తీసుకుంటే రాష్ట్రం విడిపోదని...

  • Oct 22, 12:08 PM

    బూట్ పాలిస్ చేసిన ఎమ్మెల్యే?

    మూటలు మోసీ, బూట్ పాలిష్ చేస్తూ తన నిరసను తెలిపారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి. ఆయన వైఎస్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర విభజన ద్రోహులు సీఎం కిరణ్‌, చంద్రబాబేనని వైఎస్సార్ కాంగ్రెస్...

  • Oct 21, 02:38 PM

    టిటిడిలో అన్నం పేరుతో శఠగోపం- అటవీశాఖ హెచ్చరిక

    తిరుమలలో ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్న 78మంది హ్యాకర్లను ఖాళీ చేయాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. వారం రోజుల్లోగా షాపులన్నీ ఖాళీ చేయాలని గడువుపెట్టారు. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా టిటిడి ఎస్టేట్ అధికారి దేవేంద్రరెడ్డితో...