తమిళ సినీ పరిశ్రమంలో తనకంటూ చెరగని ముద్రవేసుకన్న హాస్యనటుడు యోగిబాబు. కమేడియన్లుగా వచ్చి తెరపై తమ అద్భుత ప్రదర్శనలు చేస్తూ.. హీరోలుగా కూడా తెరంగ్రేటం చేసిన వడివేలు, సంతానం సహా పలు నటుల బాటలోనే యోగిబాబు కూడా పయనిస్తున్నాడు. ఆయన కూడా...
గత కొన్ని రోజులుగా వరుసగా సినిమా ఇండస్ట్రీలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తమ అద్భుత ప్రావిణ్యంతో ప్రేక్షకులను మంత్రముగ్గుల్ని చేసిన అనేక మంది ప్రముఖులు అనంతవాయువుల్లో ఐక్యం అవుతున్నారు. తాజాగా కాలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖ సింగర్ బాంబా బాక్య (49) మృతి...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. భీమ్లా నాయక్ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆ తరువాత వస్తున్న ప్రాజెక్టు ‘హరిహర వీరమల్లు’ పై భారీ అంచనాలు అలుముకున్నాయి. రాజకీయాల్లోకి ఎంట్రీ చేసిన తరువాత కొన్నాళ్ల పాటు సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన...
ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి. వాటిపై ఆర్బీఐ,...
మార్కులు తక్కువ వేసి తమను పరీక్షలలో తప్పేట్లు చేశారన్న కోపంతో విద్యార్థులు అధ్యాపకుడిని చెట్టుకు కట్టేసి కొ్ట్టిన ఘటన జార్ఖండ్ లో ఆలస్యంగా వెలుగుచూసింది, మార్కులు సరిగ్గా రాకపోతే విద్యార్థులు మళ్లీ మళ్లి చదివి.. చివరకు కంఠస్థం పటైనా సరే పాఠాలను...
వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. సుందర్ సౌరాష్ట్ర పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు యాత్ర ద్వారా...
కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని ప్రజలపై వడ్డింపుల పర్వాన్ని కొనసాగిస్తోంది. స్వతంత్ర భారతావనిలో గత డెబై అయిదేళ్లుగా లేని విధంగా రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులై బియ్యం, గోదుమలు, బెల్లం, పాలు, పెరుగు ఇత్యాదులపై జీఎస్టీ విధించిన కేంద్రం.. గణనీయంగా జీఎస్టీ...
భారత బాలికలకు గుడ్ న్యూస్ అందించింది. దాదాపుగా దేశంలోని అందరు బాలికలకు ఉపశమనం కల్పించే వార్త ఇది. మన దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్ ఒకటి. ఇటీవలి కాలంలో భారత్ లో క్యాన్సర్ బాధితులు పెరిగిపోతున్నారు. మహిళల విషయానికి వస్తే గర్భాశయ...
ఇలాంటి కేవలం మన భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి. ఇప్పటివరకూ మనం 7 సీటర్ ఆటోలో 20 మందికిపైగా ఎక్కించడం చూశాం. కానీ, ఇటీవల ఓ బైకర్ తన ద్విచక్రవాహనంపై ఏడుగురిని ఎక్కించుకొని ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ...
కరోనా తరువాత రోజుల నుంచి అత్యధిక ధరలతో అల్లాడిపోతున్న జనంపై ఇటు కేంద్ర పెట్రోలియం శాఖ కూడా కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా కొంత ఉపశమనం కల్పించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరను భారీగా తగ్గించాయి ఆయిల్...