తమిళంలో విశాల్, కాజల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాయుం పులి’. తెలుగులో ఈ చిత్రాన్ని ‘జయసూర్య’ పేరుతో విడుదల చేయనున్నారు. ‘జయసూర్య’ను తెలుగులోకి జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో సాయిచంద్ర ఫిలింస్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై జి.నాగేశ్వర రెడ్డి, ఎస్. నరసింహ ప్రసాద్ అందిస్తున్నారు.
ఇటీవలే ఈ చిత్ర తెలుగు లోగో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలతో పాటు కోన వెంకట్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. దశరథ్, కోన వెంకట్ లు ఈ లోగోను ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్. మదన్ నిర్మిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more