ప్రిన్స్ మహేష్ బాబు సినిమాను నిర్మించేందుకు టాలీవుడ్ లో పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతుంటాయి. ఆయనతో సినిమా చేస్తే నిర్మాతలకు లాభాల పంటే. అలాంటిది బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యూటీ సంస్థ ఇప్పుడు ఈ ప్రాజెక్టు పై పునరాలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. కారణం ఏంటంటే... ఇటీవల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘1 ’ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టి ఈరోస్ సంస్థకు భారీ నష్టాలు తెచ్చిపెట్టడమే కారణం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు తోడుగా కొరటాల శివతో మహేష్ చేయడానికి మహేష్ సంశయిస్తుండడం కూడా దీనికి ఓ కారణంగా చెబుతున్నారు. ఏమైనా, త్వరలో ఈ ప్రాజక్టుకు సంబంధించి ఓ క్లారిటీ వస్తుంది. ఒక వేళ యూ టీవీ యూటర్న్ తీసుకుంటే మాత్రం ఆ సంస్థకు, మహేష్ ఇమేజ్ కాస్తంత డామేజ్ అవుతుందని అనుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more