ప్రముఖ దర్శకుడు మరణిరత్నం ‘కడలి ’ సినిమా తరువాత తన కొత్త సినిమా ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ‘కడలి ’ డిజాస్టర్ తరువాత మణిరత్నం టైం తీసుకోకుండా.... ఇండో - పాక్ నేపథ్యంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ ‘లజ్జో ’ అని పెట్టారు. అయితే ద్విభాషా చిత్రంగా తెరకెక్కే ఈ చిత్రంలో నటీ నటులను కూడా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ లను తీసుకున్నారని అంటున్నారు. హిందీ వెర్షన్ కోసం వీరిద్దరి తీసుకున్నట్లు సమాచారం. ఇక తమిళ వెర్షన్ కి మాత్రం ఇంకా తమిళ నటులను ఎంపిక చేయలేదు. మరోసారి ఈ సినిమాకి రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more