టాలీవుడ్ కింగ్ నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న చిత్రానికి లవ్ స్టోరీ అని ప్రచారం చాన్నాళ్లు సాగింది. అయితే ఈ టైటిల్ బాలేదని.. దీన్ని మార్చాల్సిందిగా నాగ్ దర్శకుడిని కోరినట్టు ఇంతకుముందు వివరించాం. ఇప్పుడు ఆ చిత్ర టైటిల్ ఖరారయింది. 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్ ను చిత్రానికి పెట్టినట్లు మనకందిన విశ్వసనీయ సమాచారం.
ఇక కథ విషయానికొస్తే, నాగ్ ఎన్నారైగా నటిస్తున్నారు. ప్రేమ, కుటుంభకథా ఈచిత్రంగా రూపొందుతోంది. అప్పటి వరకూ మెరసిన గెడ్డం తో కనిపించిన నాగ్ ఈ చిత్రం కోసం మోడ్రన్ లుక్ లోకి మారిపోయారు. ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా జరుగుతోంది. యూరప్ లో ఓ షెడ్యుల్, మిగతాది బ్యాంకాక్ లో జరుపుకుంది. ఒక పాట, కొన్ని సీన్లు, యాక్షన్ సన్నివేశాలు పూర్తి చేసుకోవలసివుంది.
గతంలో నాగార్జునతో 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరధ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more