దర్శకులే ప్రధాన పాత్రదారులుగా ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోంది. మొదటిసారిగా ఒక చిత్రంలో అన్ని ప్రధాన పాత్రలను డైరెక్టర్స్ గా పనిచేస్తున్నవారే చేపట్టడం ఈ సినిమా విశేషం.
రవిబాబు, చంద్రమహేష్, - ఆశాశైనీ ఈ మూవీలో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కీర్తన మూవీ మేకర్స్ పతాకం మీద ‘నగరం నిద్రపోతున్న వేళ’ సినిమా అందించిన ప్రేమ్ రాజ్ దర్శకత్వలో ఈ సినిమా రూపొందుతుంది.
పరుచూరి వెంకటేశ్వరరావు, జయంతి సి పరాన్జీ, ఎన్ శంకర్, వీరు పోట్ల, కాశీ విశ్వనాధ్, సాగర్, రాంప్రసాద్, దేవీ ప్రసాద్, కాకినాడ శ్యామల, ముంబై కి చెందిన నూతన నటి అంజలి ఇతర తారాగణం.
కథ : యండమూరి వీరేంద్రనాథ్, మాటలు : పరుచూరి బ్రదర్స్, సంగీతం : రాజీవ్ నాయర్, సమర్పణ : సత్యనారాయణ రెడ్డి, నిర్మాత : టి. వెంకటేష్ యాదవ్, స్క్రీన్ ప్లే దర్శకత్వం : ప్రేమ్ రాజ్.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more