శాస్త్రప్రపంచం, కంప్యూటర్ పరిశ్రమ చాలా కాలంగా వేచి చూస్తున్న విజయం సుసాధ్యమైంది. భారత సంతతికి చెందిన అమెరికా శాస్త్రవేత్త నేత్రుత్వంలోని సంస్థ భౌతిక శాస్ర్తంలో అధ్బుత విజయం నమోదు చేసింది. ఇది ఐటీ ప్రపంచంలో భారీ పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని, కంప్యూటర్ పనితీరులో విద్యుత్తు డిమాండును గణనీయంగా తగ్గించి వేస్తుందని చెబుతున్నారు. ఈ విజయంలో కీలకాశం.. లేజలా పనిచేసే జర్మేనియం మూలకాన్ని సాధించడం. దీనిని కొత్త తరం సిలికాన్ సెమీకండక్టర్ చిప్ లలో కాంతి వరుసగా ఉపయోగిస్తారు. దీనిని పని చేయించేందుకు ఎలక్ట్రానిక్స్ కు బదులుగా కాంతి రేణువులు లేదా ఫోటాన్లను వాడతారు. వీటినే ‘ఫోటానిక్ చిప్స్’ గా వ్యవహరిస్తారు. అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్త డాక్టర్ బీరేంద్ర రాజ్ (దత్) సొంత కంపెనీ అపిక్ కార్పోరేషన్ లోని పరిశోధక బ్రుందం, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ ఫర్ట్ విశ్వవిద్యాలయాల బ్రుందాలు కలిసి ఈ విజయాన్ని సాధించాయి. మీరు రూపొందించిన చిప్ లు చాలా సూక్ష్మస్థాయి విద్యుత్తును వాడుకొని అత్యధ్బుత పనితీరును కనబరుస్తాయని తేలింది.
ఇప్పటి దాకా అసాధ్యంగా భావిస్తున్న ‘జెర్మేనియం లేజర్’ ను తాము కనిపెట్టామని, ఈ పరిజ్ణాణం ఉపయోగించి రెండేళ్లలో పూర్తి స్థాయి ప్రొటానిక్ చిప్ ని తయారు చేస్తామని అపిక్ సీఈఓ బీరేంధ్ర నాథ్ వెల్లడించారు. ఈ అంశంలో విజయం కోసం శాస్త్రప్రపంచం, పరిశ్రమ చానాళ్ళుగా వేచి చూస్తున్నాయని, ఆ ఘనతను సాధించినందుకు గర్విస్తున్నామన్నారు. దీని ప్రభావం భారత్ పై గణనీయంగా ఉంటుందనీ, ఆన్ లైన్ సేవల్ని ప్రజాబహుళ్యంలోకి, మారుమూల ప్రాంతాల్లోకి తీసుకువెళ్లాలనుకుంటున్న భారత లక్ష్యాలకు ఇది తోడుగా నిలుస్తుందని తెలిపారు. తమ విజయంతో కంప్యూటర్ పరిశ్రమ పై బారీ ప్రభావం ఉంటుందంటున్నారు. విద్యుత్తును తీవ్రంగా వాడుకునే ఎలక్ట్రానిక్ ప్రాసెసర్ల స్థానంలో పోటాన్ చిప్ లు వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్ నెట్ సంబంధ సేవలు సమూలంగా మారిపోయాతని తెలిపారు.
- పోటానిక్ చిప్ లతో అతిసూక్ష్మ విద్యుత్తును వాడుకోవడమే కాకుండా, ఫోటాన్లు వేడిని పుట్టించవు. దీనివల్ల కంప్యూటర్లలలో శీతల పరికరాలు అవసరం ఉండదు. విద్యుత్ విషయంలో పొదుపు సాధ్యమౌవుతుంది.
- కంప్యూటర్లను చల్లబరిచేందుకు యంత్రాలు, వాటిని అమర్చేందుకు భవనాలు, స్థలం కూడా తగ్గిపోతాయి.
- ఫోటానిక్స్ పర్యవరణానికి మేలు చేస్తాయి.
- ఫోటానిక్ మైక్రో ప్రాసెసర్లు పలు పనుల్ని సమాంతరంగా చేపడతాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more